బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఠాగూర్
మంగళవారం, 2 డిశెంబరు 2025 (12:29 IST)
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడుతోంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు తీరాన్ని అనుకునివున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అందువల్ల లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments