మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

సెల్వి
బుధవారం, 1 అక్టోబరు 2025 (23:19 IST)
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. మందుల విషయంలో జరిగిన గొడవ తర్వాత 42 ఏళ్ల మహిళ తన 90 ఏళ్ల తల్లిని ఇనుప రాడ్‌తో చంపింది. ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. మాత్రలు వేసుకోకపోవడంపై జరిగిన వాగ్వాదంలో కూతురు తన తల్లిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. 
 
కూతురు మానసికంగా స్థిరంగా లేదని స్థానికులు అధికారులకు తెలిపారు. ఇంకా ఈ ఘటనలో కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ దారుణ హత్య స్థానికులకు షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments