Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాణాసంచా పేలుడు ఘటనలో 13 మంది మృతి... పెరిగే అవకాశం

బాణాసంచా పేలుడు ఘటనలో 13 మంది మృతి... పెరిగే అవకాశం
, సోమవారం, 20 అక్టోబరు 2014 (17:34 IST)
తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో 13 మంది మృతి చెందారు. బాణాసంచా తయారీ సమయంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించడంతో అక్కడంతా పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. 
 
ఈ మంటల్లో చిక్కుకున్న కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. కాగా ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతి లేదని, కొంతమంది వ్యక్తులు స్థానికంగా బాణాసంచా తయారు చేస్తూ వుండగా ఈ పేలుడు సంభవించింది.

Share this Story:

Follow Webdunia telugu