Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హుదూద్ సహాయక చర్యల్ని విజయోత్సవ సభల్లా జరుపుకోవడమా?

హుదూద్ సహాయక చర్యల్ని విజయోత్సవ సభల్లా జరుపుకోవడమా?
, శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:17 IST)
హుదూద్ సహాయ చర్యలను టీడీపీ నేతలు, ప్రభుత్వంలోని వారు సహాయక చర్యలను అదేదో విజయోత్సవ సభల్లో నిర్వహిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. విశాఖ, ఉత్తరాంధ్రలో తుపాను సహాయ చర్యల తీరుతెన్నులపై మధు ఫైర్ అయ్యారు. 
 
సహాయ చర్యలు ఇంకా పూర్తి కాలేదని చెబుతూనే టిడిపి నేతలు, ప్రభుత్వంలోని వారు సహాయ చర్యలను అదేదో విజయోత్సవ సభల్లా నిర్వహిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని మధు మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu