ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్‌చార్జ్ మంత్రులు సరిదిద్దాలి : సీఎం చంద్రబాబు

ఠాగూర్
సోమవారం, 10 నవంబరు 2025 (16:39 IST)
టీడీపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేశారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుని సరిదిద్దాలని ఆయన సూచించారు. 
 
సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే ఎవరు తప్పు చేసినా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఇన్‌ఛార్జి మంత్రులు ఆ బాధ్యత తీసుకుంటారన్నారు. 
 
వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించానని కేబినెట్‌ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ పనితీరును సీఎంతోపాటు సహచర మంత్రులు ప్రశంసించారు. 
 
ఎర్రచందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్‌ కేబినెట్‌ భేటీలో పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments