Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించారు.. వరుసకు అన్నాచెల్లెళ్లని రైలుకింద పడిపోయారు!

ప్రేమించారు.. వరుసకు అన్నాచెల్లెళ్లని రైలుకింద పడిపోయారు!
, సోమవారం, 18 ఆగస్టు 2014 (15:23 IST)
అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రైలుకింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. తరువాత వీరి ప్రేమను పెద్దలకి తెలియజేయగా, వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని చెప్పిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. 
 
దీంతో తామిక కలిసి బతికేది లేదని నిర్ణయించుకున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబసభ్యుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu