Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలతో అరణియార్‌ ప్రాజెక్టులో దూకి మహిళ ఆత్మహత్య

Webdunia
గురువారం, 19 మే 2016 (14:47 IST)
కుటుంబ కలహాలతో చిత్తూరుజిల్లాలో ఒక మహిళ అరణియార్‌ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పిచ్చాటూరులోని టీచర్స్ కాలనీకి చెందిన సురేష్‌ భార్య మోహనమ్మ(40) కుటుంబ సమస్యలతో గత మూడురోజులకు ముందు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మూడురోజులు కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తూనే ఉన్నాయి.

అయితే గురువారం తెల్లవారుజామున అరణియార్‌ ప్రాజెక్టు వద్ద ఒక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు సమాచారం అందించారు. మృతదేహం మోహనమ్మదేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments