Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. ఏలేరు కాలువలో మృతదేహం!

Webdunia
ఆదివారం, 1 మే 2016 (11:55 IST)
విశాఖ పట్నంలో ఓ బాలుడి కిడ్నాప్, హత్య సంచలనం సృష్టించింది. బాలుడి మృతదేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలంలో లభించడంతో బాలుడి కిడ్నాప్ అంశం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ పట్నంలోని అనకాపల్లి మండలం, గౌరపాలెంలో బాలుడు కిడ్నాప్‌‌కు గురయ్యాడు. 24 గంటల కిత్రం గౌరపాలెంకు చెందిన బాలుడు ఉదయ్‌ స్కూల్‌కు వెళ్లి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆదివారం ఉదయం ఏలేరు కాల్వలో బాలుడి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. బాలుడు తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని ఉదయ్‌ని గుర్తించారు. కిడ్నాప్ చేసిన ఉదయ్‌ను దుండగులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ సిమ్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించి, శనివారం గౌరపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
కిడ్నాపర్ తన భర్తకు ఫోన్ చేసి మీ కొడుకుని కిడ్నాప్ చేశామని రూ. లక్ష ఇస్తేనే వదిలిపెడతామని, లేదంటే చంపేస్తామని బెదిరించినట్లు కిడ్నాప్‌కు గురైన బాలుడి తల్లి పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments