Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సికింద్రాబాద్ సీటు మినహా తెలంగాణలో బీజేపీ ఎక్కడా గెలువదు!

సికింద్రాబాద్ సీటు మినహా తెలంగాణలో బీజేపీ ఎక్కడా గెలువదు!
FILE
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక్క సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. ఆ ఒక్క సీటు మినహా తెలంగాణలో మరెక్కడా బిజెపి గెలువదన్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని మసులుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా 13 ఏళ్ల క్రితం తెరాస ఆవిర్భవించినందువల్లనే నాగంతో పాటు టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు ప్రత్యేక రాష్ట్ర జపం చేస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణపై ఆ మూడు పార్టీలు చేసే ప్రయత్నాలకు తెలంగాణ ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారని రాములమ్మ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu