Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడే ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల

నేడే ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల
ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఫలితాలను కాల్‌సెంటర్ (ఈ-సేవ) నుంచి రాష్ట్రంలోని ఏబీఎస్ఎన్ఎల్‌ ఫిక్స్‌డ్‌లైన్ ద్వారా 1100కు డయ్‌చేసి తెలుసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ సెంటర్ల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu