తితిదే పాలక మండలి సభ్యుడుగా సుదర్శన్ వేణు నియామకం

ఠాగూర్
గురువారం, 11 సెప్టెంబరు 2025 (16:18 IST)
తితిదే పాలక మండలిలో కొత్త నియామకం చోటుచేసుకుంది. బోర్డులో కొత్త సభ్యుడుగా ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శన్ వేణును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో తితిదే పాలక మండలి సభ్యుడుగా జస్టిస్ హెచ్.ఎల్.దత్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో కొత్తగా మరో సభ్యుడుని నియమించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గతంలో రాష్ట్ర ప్రభుత్వ 29 మందితో తితిదే పాలక మండలిని ఏర్పాటుచేసింది. అయితే, అప్పట్లో సభ్యుడుగా ఎంపికై జస్టిస్ట హెచ్.ఎల్.దత్తు తన బాధ్యతలను స్వీకరించారు. దీంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే కొనసాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 29వ సభ్యుడి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దత్తు స్థానంలో సుదర్శన్ వేణు నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నియామకంతో తితిదే పాలకమండలి పూర్తిస్థాయిలో కొలువుదీరినట్టయింది. తర్వరలోనే సుదర్శన్ వేణు సభ్యుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుదర్శన్ వేణు ప్రస్తుతం టీవీసీ మోటార్స్ ఎండీగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments